సాక్షిత : స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ్ సర్వేక్షన్ 2022 లో తిరుపతి నగరం ప్రెసిడెంటిల్ అవార్డును ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఆదిమూలపు సురేష్ , శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ డాక్టర్ శిరీష , ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఐఏఎస్ , కమీషనర్ అనుపమ అంజలి ఐఏఎస్ అందుకోవడం జరిగింది.
స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్ కేంద్ర గృహ నిర్మాణ
Related Posts
ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిదుద్దాం.
SAKSHITHA NEWS ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిదుద్దాం. *7లక్షలకు పైగా భారీగా జరిమానాలు విధింపు. *నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్ ఎన్. మౌర్య ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య…
నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్స్ నెలరోజులు లోపు సరిచేయాలి.*కమిషనర్ ఎన్.మౌర్య
SAKSHITHA NEWS నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్స్ నెలరోజులు లోపు సరిచేయాలి.*కమిషనర్ ఎన్.మౌర్య సాక్షిత : తిరుపతి నగరంలో అడ్డదిడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుల్స్ ను నెలరోజులు లోపు సరిచేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య కేబుల్ ఆపరేటర్లను…