SAKSHITHA NEWS

మాదారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా చత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది దువగుంట గ్రామంలో గాంధీ విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ ముఖద్వారం భూమి పూజ చేయడం నటరాజ్ యువజన సంఘం భవనానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ గ్రామ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కో ఆప్షన్ నెంబర్స్ కోపరేటివ్ డైరెక్టర్లు ఉప సర్పంచులు గ్రామపంచాయతీ పాలకవర్గం రజక సంఘం నాయకులు వివిధ యువజన సంఘాల నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది


SAKSHITHA NEWS