గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపం వద్ద శుక్రవారం కుంకుమ పూజ నిర్వహించారు

Spread the love
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపం వద్ద శుక్రవారం కుంకుమ పూజ నిర్వహించారు .. ప్రధానార్చకులు పి.సీతారాం మూర్తి ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలతో పాటు పరిసర గ్రామాల మహిళలు కుంకుమార్చన పూజలో పాల్గున్నారు.. ప్రధానార్చకులు వేద మంత్రాలతో మండపం మార్మోగింది ..అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడాతూ శనివారం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు తరలివచ్చి అన్నదాన కార్యమాన్ని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు ..

Related Posts

You cannot copy content of this page