ధర్మపురి శ్రీ లక్ష‍్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష‍్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.

నగరి ఓం శక్తి ఆలయంలో ఆడి శుక్రవారం

నగరి ఓం శక్తి ఆలయంలో ఆడి శుక్రవారం చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణం లో వెలసియున్న ఉన్న మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి ఆలయం నందు గంజి, అంబలి, పంపిణీ కార్యక్రమం వైభవముగా జరిగినది, నగరి ఓం శక్తి ఆలయంలో…

పూనమ్ అనే పోలీస్ జాగిలం(కుక్క) శుక్రవారం తుది శ్వాస విడిచింది

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: 2010వ సంవత్సరం నుంచి పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పూనమ్ అనే పోలీస్ జాగిలం తుది శ్వాస విడిచింది. 13 ఏళ్ల పూనమ్ పోలీస్ శాఖలో అనేక క్లిష్టమైన కేసులను ఛేదించడంలో కీలక భూమిక…

శుక్రవారం నుండే రంజాన్ మాసం ప్రారంభం

శుక్రవారం నుండే రంజాన్ మాసం ప్రారంభం నెలవంక కనిపించడంతో శుక్రవారం నుండి మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు చెప్పారు. శుక్రవారం నుండి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది. రంజాన్ మాసంలోనే ……

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో ఎల్లుండి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. రేపు రాత్రి నుంచి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం…

గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపం వద్ద శుక్రవారం కుంకుమ పూజ నిర్వహించారు

You cannot copy content of this page