గణేష్ నిమజ్జనానికి పటిష్ట చర్యలు

Spread the love

గణేష్ నిమజ్జనానికి పటిష్ట చర్యలు


నిర్వాహకులు అధికారులకు సహకరించాలి
మున్నేటి ఒడ్డున పరిశీలించిన ఎంపీపీ బెల్లం ఉమా పలువురు అధికారులు.


సాక్షిత : ఈనెల 10వ తారీఖున జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మండల పరిషత్ అధ్యక్షురాలు బెల్లం ఉమాగారు తెలిపారు మండల పరిధిలోని నాయుడుపేట ప్రాంతాన్ని అధికారులతో కలిసి ఎంపీపీ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు పరిశీలించారు ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీనివాస్ ,,ఎంపీడీవో అశోక్ కుమార్ ,,సుడా డైరెక్టర్ గూడా సంజీవరెడ్డి ,, నాయకులు అక్కినేపల్లి వెంకన్న,, ముత్యం కృష్ణారావు, వెంపటి రవి ,,డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఖమ్మం ఏసీపీ ఆంజనేయులుకందాళ యూత్ ఉదయ్.పలువురు ఇతర అధికారులు పోలీసు అధికారులు తదితరులు*

Related Posts

You cannot copy content of this page