పాంచజన్య అపార్టుమెంట్స్ లో వినాయక చవితి పర్వదినం

Spread the love

సాక్షిత :శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ మరియు RV పాంచజన్య అపార్టుమెంట్స్ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ మరియు తెరాస నాయకులు చింత కింది రవీందర్ గౌడ్,పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, మహేష్,పవన్ ,మహేష్ ,రాజు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page