కరీంనగర్ జిల్లా వెనువంక మండలంలోని 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో

Spread the love

కరీంనగర్ జిల్లా వెనువంక మండలంలోని 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ రోజు వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి గారు, జెడ్పీటీసీ మాడ వనమాల సాదవ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్ రావు గారు, మండల అధికారులు MPO గారు, SI గారు, గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి గారు, ఉప సర్పంచ్ బిక్షపతి గారు, వార్డు మెంబర్లు & గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page