ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి కొరకు జామియా మసీదు నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందజేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి *

Spread the love

ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి కొరకు జామియా మసీదు నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందజేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి *

*సాక్షిత : నరసరావుపేట పట్టణంలోని శ్రీరామ్ పురం లో నిర్మితమవుతున్న జామియా మసీదు నిర్మాణం కోసం ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అందజేసిన రూ. 5 లక్షల నగదును మసీదు నిర్మాణ కమిటీకి శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నాడు అంజుమాన్ కమిటీ అధ్యక్షులు షేక్ ఖాజావలి కి అందజేశారు. ఈ సందర్భంగా తమ పార్లమెంట్ పరిధి కాకపోయినా అడిగినా వెంటనే పెద్ద మనసుతో ఆర్థిక సహకారం అందించిన ఎంపీ మాగుంట కి ధన్యవాదాలు తెలిపారు*

ఈ కార్యక్రమంలోషేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆషాబేగం ఖజావలి ,వరవకట్ట బాబు ,షేక్ సుభాని ,పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page