SAKSHITHA NEWS

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని విద్యుత్ శాఖాధికారులు శంభీపూర్ లోని కార్యాలయంలో కలిశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జీ. సురేష్ రెడ్డి, డీఈ నర్సింహారెడ్డి, ఏడీఈ బాలకృష్ణ, ఏఈ వెంకట్రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS