పరవాడ మండల కేంద్రమైన పరవాడలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఎలు ధర్నా నిర్వహించి, అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శనివారం డిప్యూటీ తాసిల్దార్ శాంతి బోషనుకి అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఎ సంఘం జిల్లా కోశాధికారి ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ నైట్ డ్యూటీలు తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఎ లకి డ్యూటీలు వెయ్యవద్దని వీఆర్ఎలకు విఆర్వో అటెండర్ వాచ్మెన్ ప్రమోషనల్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వీఆర్ఎల సంఘం కోశాధికారి ఎం సంతోష్ కుమార్ మరియు పరవాడ మండలం వీఆర్ఎల సెక్రటరీ ఆర్.వి.ఎన్, శంకర్ బచ్చల రాజు పైడిరాజు సన్యాసిరావు శేఖర్ రూప రేవతి కుమారి బాబురావు రాము మోహన్ పెంటరావు అప్పలరాజు కటార్ రాము పాల్గొన్నారు.
పరవాడ మండల కేంద్రమైన పరవాడలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఎలు ధర్నా
Related Posts
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
SAKSHITHA NEWS స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రతముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు. సాక్షిత : పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోస్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ…
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…