SAKSHITHA NEWS

Collector visited Kondagattu Anjaneya Swamy temple on Friday evening

జగిత్యాల జిల్లా//

కొండగట్టు శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా …

దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని..

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు…

శుక్రవారం రోజున సాయంత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కలెక్టర్ సందర్శించారు….

తొలుత అన్ని ప్రాంతాల్లో కలియ తిరిగి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ..

అనంతరం మీడియా తో మాట్లాడుతూ…

నిన్నటి నుండి శనివారం వరకు సు మారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకొనున్నారు..

120 సి.సి. కెమరాలు ఏర్పాటుచేస్తామని, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

Collector visited Kondagattu Anjaneya Swamy temple on Friday evening

SAKSHITHA NEWS