బాచుపల్లిలో రంజాన్ పర్వదిన సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ పరిధిలో బాచుపల్లిలో రంజాన్ పర్వదిన సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం వారి నివాసంలో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు కాసాని సుధాకర్, సుజాత, బాలాజీ నాయక్, విజయలక్ష్మి, సీనియర్ నాయకులు రవి కాంత్, సుబ్బారావు, బొర్రా చందు,చంద్రగిరి సతీష్, నాయకులు దశరథ్, నీరుడు యాదగిరి, కమ్మెట కృష్ణ, మహిళా అధ్యక్షురాలు అర్పిత, యువ నాయకులు ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page