పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ ఎల్లమ్మబండ

Spread the love

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గుడ్ విల్ హోటల్ చౌరస్తాలో గల ఈద్గా లో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమానికి డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తనయుడు ఆర్యన్ రెడ్డి, అల్లుడు రాజేష్ రెడ్డి, మరియు నరేందర్ రెడ్డి ముఖ్యఅతిధులుగా పాల్గొని ముస్లిం సోదరులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, అనిల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లి సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page