శంకర్పల్లి మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా మోకిల తండాకు చెందిన హర్ష నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్ చేతుల మీదుగా హర్ష నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ యువత అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యువకుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెలిబుచ్చారు. తన పదవికి సహకరించిన మున్సిపల్, మండల నాయకులకు హర్ష కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వాసుదేవ్ కన్నా, విశ్వనాథ్, సాకేత్ రెడ్డి, లోకేష్ ఉన్నారు.
Related Posts
Spread the love చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా శంకర్పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన చేకూర్త రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో…
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించండి….. మండల్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ మర్రివాగు రాజు
Spread the love శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నుండి రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ,విద్యుత్ సరఫరాలు మంచినీటి సరఫరాలు అంతరాయం ఏర్పడిందని అన్నారు , గెలిచిన…
Spread the love చేవెళ్ల పార్లమెంటునియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోఉన్న బీసీ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని శంకర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండల పరిధి కొండకల్…
Spread the love పలు కేంద్రాలను పరిశీలించి…జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ..జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, అధికారులు, మిల్లర్లతో సమీక్షా నిర్వహించారు..మల్యాల మండలం రామన్న పెట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు….ఈ సందర్భంగా మాట్లాడుతూ…రైతులు పండించిన…
Spread the love 7 laborers died in wall collapse గోడ కూలి 7 గురు కూలీలు మృతి— మరో నలుగురికి గాయాలు,— బిల్డర్ నిర్లక్ష్యానికి 7మంది కార్మీకులు బలి సాక్షిత – కుత్బుల్లాపూర్బిల్డర్ నిర్లక్ష్యం వేరసి యజమాని పర్యవేక్షణ…
Spread the love ఆ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్ను ఓడించారు: కేటీఆర్ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్ను ఓడించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కుషాయిగూడలో మైనార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ..…
Spread the love కాంగ్రెస్కు ఓటేస్తే BJPకి వేసినట్లే: కేటీఆర్BJP, BRS ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీతో మాకు దోస్తీ ఉంటే కవిత జైలులో ఉంటుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని…
Spread the love మందకృష్ణకు ఇచ్చిన మాటను మరువను: మోదీకాంగ్రెస్కు రాజ్యాంగమంటే విలువ లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలిపారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న రాజ్యాంగ విధానాన్ని కాంగ్రెస్…
Spread the love కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్: మోదీకాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని ప్రధాని మోడీ కొనియాడారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘నాలుగో విడతలో కాంగ్రెస్ గెలిచే సీట్లను చూడాలంటే భూతద్దం సరిపోదు, మైక్రోస్కోప్ కావాల్సిందే.…
Spread the love మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న 25మంది BRS MLAలు కాంగ్రెస్ లో చేరతారన్నారు. ఆరుగురు ఆ పార్టీ MP అభ్యర్థులూ తనను సంప్రదించారని తెలిపారు. త్వరలో BRS దుకాణం…