బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య.

Spread the love

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,మాజీ CM కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య.

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,CMమాజీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను హైదరాబాద్ లోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మాజీ CM కేసీఆర్ కు పుష్ప గుచ్ఛం అందజేసి తనపై నమ్మకంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినదుకు కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని మాజీ సీఎం కేసీఆర్ డాక్టర్ కడియం కావ్యను ఆశీర్వదించారు.

Related Posts

You cannot copy content of this page