SAKSHITHA NEWS

ముఖ్యఅతిథి గా పాల్గొన్న బండ ప్రకాష్,బస్వరాజు సారయ్య, పసునూరి దయాకర్ నగర మేయర్ గుండు సుధారాణి, పలు డివిజన్లో కార్పొరేటర్లు, రైల్వేశాఖ అధికారులు, బిజెపి నాయకులు.

వరంగల్ లో రూ.25.41 కోట్లతో ప్రయాణికులకు వసతులు

12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, మూడు ఎస్కలేటర్లు, మూడు లిఫ్ట లు పనులు.

వాటర్ ట్యాంకులు, డ్రెయినేజ్ నిర్మాణం అమృత్ స్టేషన్ కింద పనులు.


SAKSHITHA NEWS