SAKSHITHA NEWS

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కదిరి నియోజకవర్గం లోని 78 బూతు లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ తెలుగుదేశం పార్టీ కదిరి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో మనస్థాపానికి గురై మరణించిన 78వ బూత్ లోని తెలుగుదేశం పార్టీ నాయకులూ “M.N ప్రకాష్” కుటుంబాన్ని ‘ నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా పరామర్శింనున్నారు కార్యక్రమంలో టీడీపీ& జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము ఇట్లు..తెలుగు దేశం పార్టీ, కదిరి నియోజకవర్గము


SAKSHITHA NEWS