కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో ఈరోజు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా డివిజన్ పరిధిలోని రామారావు నగర్, ఆర్కే సొసైటీ ఇండోర్ షటిల్ కోర్ట్ స్టేడియం, పర్వత్ నగర్ మినీ ఫంక్షన్ హాల్, వివేకానంద నగర్ వార్డు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన దరఖాస్తు ధ్రువీకరణ పత్రాలను స్వీకరించు కార్యాలయాలను పరిశీలించడం జరిగింది.
కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన
Related Posts
గర్భిణీ స్త్రీలు,బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ
SAKSHITHA NEWS గర్భిణీ స్త్రీలు,బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.టేకుమట్ల అంగన్వాడి 3 కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం. సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండలం టేకుమట్ల 3వ అంగన్వాడి కేంద్రం లో అంగన్వాడి టీచర్ కూరం…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్
SAKSHITHA NEWS సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ *సాక్షిత వనపర్తి : * వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు రాయగడ్డ కు చెందిన పదిమంది వివిధ అనారోగ్యాల కారణాల చేత చికిత్సలు…