SAKSHITHA NEWS

పేద ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాలు అందేలా చూస్తాం..

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కంటెస్టడ ఎమ్మెల్యే..

శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ మరియు కేశవ్ నగర్ బస్తీలో పర్యటించారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కంటెస్టడ ఎమ్మెల్యే వి.జగదీశ్వర్ గౌడ్..

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు,బసవతారక నగర్ బస్తీ ప్రజలకు పట్టాలు,ఇంటింటికి కరెంట్ మీటర్లు,నల్ల కనెక్షన్లు వచ్చేలా చూస్తామని,కేశవ నగర్ బస్తీలో పట్టాలు రాని ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో నాయకులు పి.సురేందర్,కున సత్యం గౌడ్,రమేష్,అనిల్,రాధాకృష్ణ,వెంకటేష్,మహేష్,శివ,శ్రీశైలం,నర్సింహ,సాయి బాబా,అర్జున్,గోవింద్,గిరి,ముత్యాలు,కాశీ,వెంకటేష్,మొగులేష్,అంజి,తిమాయ్యా,శైలు,కృష్ణ తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS