SAKSHITHA NEWS

మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఒక్కొక్క నాయకుడి చేరికతో బిఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టంగా తయారైందని, సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించి భారీ మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : వెంకట్ నరసయ్య, రోశయ్య, బాలాజీ, వెంకట్ రెడ్డి, నాయుడు, పత్తి రాములు, నారా శ్రీనివాస్, హెచ్ఎంటి చారి, మురళీకృష్ణ, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నీలకంఠ, నాగిరెడ్డి, చారి, ప్రకాష్ రావు, శ్రీనివాసరావు, తాతా బాయ్, శంకర్ లు…

ఈ కార్యక్రమంలో 131 డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 06 At 6.28.27 Pm

SAKSHITHA NEWS