అర్హులైన వారికి CMRF చెక్కు పంపిణీ.

Spread the love

అర్హులైన వారికి CMRF చెక్కు పంపిణీ.

వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు నేడు అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కును బాధిత కుటుంబానికి అందజేసిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూజండ్ల మండలం ఉప్పలపాడు గ్రామం కు చెందిన కొత్త తేజశ్విని గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3 లక్షల 80 వేల రూపాయల చెక్కును అందజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page