గణపతి ప్రతిమలను దర్శించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

Spread the love

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు & సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ గారు
వాటిలో
1) నిజాంపేట్ 10వ డివిజన్ వెంకట సాయి విల్లాస్ లో గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది..

2) 28వ డివిజన్ ఓల్డ్ విలేజ్ బొడ్డు రాయి వద్ద గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

3)13వ డివిజన్ న్యూ శ్రీనివాస హోసింగ్ సొసైటీ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

4)2వ డివిజన్ ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీ లో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

5)22వ డివిజన్ ప్రగతి నగర్ లో ఎన్ ఆర్ ఐ కాలనీ చత్రపతి శివాజీ పార్క్ లో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

6) 28వ డివిజన్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను దర్శించుకోవడం జరిగింది.

అనంతరం వివిధ డివిజన్లలో కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గణనాధుని అన్నప్రసాదాన్ని స్వీకరించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు మరియు కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు.

ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు చిట్ల దివాకర్, మాధవి, సీనియర్ నాయకులు బొర్రా చందు, రవికాంత్, నాయకులు నాగరాజు యాదవ్, దశరథ్, సంబాశివా రెడ్డి, ప్రవీణ్, కాలనీ ప్రెసిడెంట్లు, స్థానిక నాయకులు,అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page