స్థానికులకే సగం డబుల్ ఇండ్లని కేటాయించాలి కుత్బుల్లాపూర్ నియోజిక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 15 వేల డబుల్ బెడ్రూం ఇండ్లని 50% కుత్బుల్లాపూర్ ప్రజలకి కేటాయించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర మంత్రి కే టి ఆర్ పర్యటన నేపత్యంలో నిరసన తెలియజేస్తూ గండి మైసమ్మ వద్ద డా ఎస్ మల్లారెడ్డి నాయకత్వంలో రాస్తా రోకో నిర్వహించిన కుత్బుల్లాపూర్ బీజేపీ నాయకులు.. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా విడుదల చేసిన నిధులతో డబుల్ బెడ్రూం లు కట్టి తామే కట్టినట్టుగా ప్రచారం చేసుకుంటోంది అన్నారు… ఇతర ప్రాంతాల వారికి కుత్బుల్లాపూర్ లో ఇండ్లను కేటాయిస్తూ అసలైన లబ్దిదారులును వారి కోసం పోరాటం చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసుల చేత నిర్బంధం చేసి ఇండ్ల పంపిణీ చేస్తున్న ఈ ప్రభుత్వం చర్య ను బీజేపీ కుత్బుల్లాపూర్ ఖండిస్తుంది.. అలాగే 2011 లో ఇక్కడ దుందిగల్ మున్సిపాలిటీ లో పేదలు 600 మందికి అప్పటి ప్రభుత్వం సర్వే నం 453/454 లో ఇచ్చిన 60 గజాల స్థలాలను ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి వాడుకొని ఆ 600 మందికి ఇటు స్థలాలు కానీ అటు డబుల్ ఇండ్లని కానీ ఇవ్వకుండా మోసం చేసింది అని కట్టిన ఇండ్లలో 600 మందికి ఇండ్లను పంపిణీ చేయాలి అని, 60 గజాల స్థలాలను వెంటనే కేటాయించాలి అని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో శ్యామ్ రావు, విగ్నేశ్వర్, గోనె మల్లారెడ్డి, రామచంద్ర రెడ్డి, ఆకుల మల్లేష్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఆకుల విజయ్, వెంకటేష్ నాయక, జంగారెడ్డి,ఆకుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు
Related Posts
Spread the love హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్ప సంఖ్యలో పోలింగ్ నమోదైంది. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం, ఐడీ కార్డు వెరిఫికేషన్ చేయడం…
Spread the love మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనినేరెడ్మెట్ లోని ఇండియన్ హైస్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న శ్రీమతి. నడింపల్లి యమున పాఠక్ప్రముఖ సామాజికవేత్త, సైకాలజిస్ట్, బిజేపి సీనియర్ నాయకురాలు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇంటి నుండి బయటకు…
Spread the love శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ తరుణంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నరేంద్ర…
Spread the love చేవెళ్ల గడ్డపై రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్పల్లి మున్సిపల్ కేంద్రంలో గల పోలింగ్ బూత్ లను కొండ విశ్వేశ్వర్ రెడ్డి…
Spread the love పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్పల్లి మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రొద్దుటూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వైస్ ఎంపీపీ ప్రవళిక…
Spread the love ధర్నాకు దిగిన రాజకీయ పార్టీల నేతలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధి)చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం శంకర్పల్లి మండల్ పర్వేద గ్రామములో శంకర్పల్లి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు తన సిబ్బందితో…
Spread the love పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కుమారులు,కోడళ్ళు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డు బూత్ నెంబర్ 67 లోని మల్లు వెంకట…
Spread the love Srisailam Goud even after exercising the right to vote గాజులరామారంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ తత్వ గ్లోబల్ స్కూల్, 243 బూత్ లో క్యూ…
Spread the love ఓటు హక్కును వినియోగించుకున్న …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి కుటుంబ సమేతంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్…
Spread the love ఓటు ఒక హక్కే కాదు ఆయుధం కూడా ప్రతి ఓటర్ తమ ఓటును సద్వినియోగం చేసుకోండి – ఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, శంభిపూర్ గ్రామంలో…