![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు 1 WhatsApp Image 2023 09 19 at 3.28.28 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-19-at-3.28.28-PM.jpeg)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పంచశీల కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా వారిని ఎమ్మెల్సీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పలువురు ప్రజలు ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అధ్యక్షులు కాప సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజయ్ దీరాధర్, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు 2 WhatsApp Image 2023 09 19 at 3.28.28 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-19-at-3.28.28-PM-1024x683.jpeg)