యువజన కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవం

Spread the love

యువజన కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవికాంత్ గౌడ్ మైపాల్ యాదవ్ మరియు రఘునాథ్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page