సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *, కమీషనర్ రామకృష్ణ రావు ,స్థానిక కార్పొరేటర్ సుజాత తో కలిసి15వ డివిజన్ పరిధిలో పత్తికుంట చెరువు వద్ద NSS బివిఆర్ఐటి ఫర్ ఉమెన్, అండ్ నేచర్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు చర్యలు,అదే విధంగా తడి చెత్త,పొడి చెత్త వేర్పాటు,ప్లాస్టిక్ వాడకం నిషేదం,రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్ అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో
NSS యూనిట్ బివిఆర్ఐటీ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్సిపాల్ కేవీఎన్ సునీత ,నేచర్ క్లబ్ సభ్యులు తనూజా,మౌనిక,మెడికల్ ఆఫీసర్ అజీజ్ ఖాసిం, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సుకృత,అకౌంట్స్ వినోద్,ఇతర ముఖ్య అధికారులు,మరియు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు
50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…