3 రాష్ట్రాలలో ఎన్నికలకు మోగిన నగారా.. ఎన్నికల తేదీలీవే.

Spread the love

3 cities that have rung for elections in 3 states.. Election dates are the same.

3 రాష్ట్రాలలో ఎన్నికలకు మోగిన నగారా.. ఎన్నికల తేదీలీవే..

దిల్లీ: కొత్త ఏడాదిలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ మార్చితో గడువు ముగియనున్న మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.

త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్‌ జరగనుండగా.. మేఘాలయ, నాగాలాండ్‌లలో ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

నాగాలాండ్‌ అసెంబ్లీ గడువు మార్చి 12తో పూర్తి కానుండగా.. మేఘాలయలో మార్చి 15, త్రిపురలో మార్చి 22తో పూర్తి కానున్నాయి.

Related Posts

You cannot copy content of this page