7 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు

7 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు

SAKSHITHA NEWS

7 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు

తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గత 7 రోజుల్లో రూ. 1,100 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాలు తెలిపాయి. అక్టోబర్ 2, అక్టోబర్ 5న 2 రోజులు మద్యం డిపోలకు సెలవుండగా, గత 7 పనిదినాల్లో రూ.1100 కోట్లు విలువైన మద్యం విక్రయించారు. సెప్టెంబర్ 30న రికార్డుస్థాయిలో రూ.313 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు సాగాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ. 500 కోట్ల మేర మద్యం అమ్ముడైంది.


SAKSHITHA NEWS