మోకిలలో సిలిండర్లు పేలి 11 గుడిసెలు దగ్ధం

మోకిలలో సిలిండర్లు పేలి 11 గుడిసెలు దగ్ధం

SAKSHITHA NEWS

నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ అన్నారు. శంకర్‌పల్లి PS ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. PS లో ఏర్పాటు చేసిన 106 CC కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ని DCP పరిశీలించి సిబ్బందిని అభినందించారు. వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని DCP సూచించారు. సీఐ వినాయక రెడ్డి, డిఐ నాగరాజు, ఎస్ఐ సంతోష్ రెడ్డి ఉన్నారు.

WhatsApp Image 2024 02 21 at 2.48.04 PM

SAKSHITHA NEWS