యువత చూపు బీఆర్ ఎస్ వైపు

Spread the love

యువత చూపు బీఆర్ ఎస్ వైపు

గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు*

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీ కి చెందిన కాంగ్రెస్,బీజేపీ పార్టీల కి చెందిన 100 మంది నాయకులు,కార్యకర్తలు, యువకులు హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గౌతమ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గార్ల సమక్షంలో వివేకానంద నగర్ లోని గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారి నివాసంలో వారికి బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెక పూడి గాంధీ గారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ గారు మాట్లాడుతూ యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉంది అని,యువత ఈ రోజు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, మంచి గా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, కంటికి రెప్పలా చూసుకుంటాను అని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేసారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వాదిస్తున్నారని ఆయన తెలిపారు.

సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు.ఈ రోజు బీజేపీ పార్టీ,కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున యువత, నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, మరియు వారి ఆశీర్వాదం తో, వారి సూచనలు,సలహాలతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, హఫీజ్పెట్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది అని ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ గారు తెలియచేశారు..

ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని గాంధీ గారు పేర్కొన్నారు. అదేవిదంగా గౌరవ ముఖ్య మంత్రివర్యులు శ్రీ కెసిఆర్ గారు బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని ,మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని, అనేక సంక్షేమ పథకాల తో అలరిస్తున్నారు అని, అందులోభాగంగా కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లకు 1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని , ఆసరా పింఛన్లు ,ఒంటరిమహిళా పింఛన్లు,కెసిఆర్ కిట్,కంటి వెలుగు ,రైతు బంధు ,రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు,మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక గొప్పసంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కెసిఆర్ గారిదేనని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియజేసారు. ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని, తెరాస పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కూకట్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు MD ఇబ్రహీం, కాశినాథ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి ,అశోక్ మరియు

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ముఖ్య నాయకులు జాన్సన్, సమీర్ , షరీఫ్, సలీం,సాగర్,సతీష్,కార్తిక్, విజయ్,నిర్మల్, వంశీ, బషీర్,చింటూ, యోహాన్, విల్సన్, జీవన్,శ్యామ్సన్,దొర బాబు,అర్జున్, కాశినాథ్, మౌలానా, సచిన్,ధర్మేంద్ర, శ్రీనివాస్, సల్మాన్, నర్సింహ, రాం ప్రకాష్, అద్నాన్,సందీప్, విశాల్ తదితరులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page