వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిను అడ్డుకున్న గ్రామస్తులు

Spread the love

వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిను అడ్డుకున్న గ్రామస్తులు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి గ్రామస్తుల నిరసన సెగ ఎదురైంది. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొత్తూరు మండలం కుంటిభద్ర గ్రామ సచివాలయం పరిధిలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు.మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి ఏం చేశారని మహిళలు గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు. గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు.

Related Posts

You cannot copy content of this page