SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సంధర్బంగా యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పుల్లల చెరువు మండలం తెలుగుదేశం పార్టీ మండలం అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ అధ్యక్షతనలో పుల్లల చెరువు పట్టణంలోని ఎన్టీఆర్ సెంటర్ నందు పార్టీ జండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పుల్లల చెరువు మండల సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, తదితరులు .


SAKSHITHA NEWS