తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ సూచన

Spread the love

నెల్లూరు జిల్లా కందుకూరు

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ సూచన మేరకు తన కార్యాలయంలో 41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజేష్ ఆఫీసులో తెలుగుదేశం జెండా ఎగరవేసి తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు భారీగా టిడిపి కార్యకర్తలు ఇంటూరి రాజేష్ కార్యాలయానికి చేరుకున్నారు

2024 లో చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేసుకొనేందుకు ప్రతి టిడిపి కార్యకర్త నిత్యం కష్టపడాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలిపారు… ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page