SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ 16వ వార్డులో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. స్థానికంగా ఉన్న విద్యుత్ నూతన స్తంభాల ఏర్పాటు విషయం కౌన్సిలర్ దృష్టికి తీసుకురాగా వారు భౌరంపేట్ AE సాయి కిరణ్ కి తెలిపి వెంటనే సమస్యల పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డ్ BRS పార్టీ కమిటీ అధ్యక్షులు మన్నె శేఖర్ , మైనారిటీ అధ్యక్షులు అక్రమ్ , కొమ్ము కృష్ణ, గొల్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 17 At 12.35.40 Pm

SAKSHITHA NEWS