SAKSHITHA NEWS

ఐసీయూలో ఉన్న వ్యక్తికి పెన్షన్ అందించిన వెల్ఫేర్ సెక్రెటరీ మోహన్…

అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల పెదముషిడివాడ పంచాయతీ గ్రామ సచివాలయం ఉద్యోగులు ఈనెల ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పెన్షన్లు 1 తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం ప్రారంభించారు. దీనిలో భాగంగానే పెదముషిడివాడ వెల్ఫేర్ సెక్రెటరీ మోహన్ చికిత్స పొందుతున్న సాలాపు గంగరాజు అనే వ్యక్తి షీలా నగర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ లో ఐసీయు లో అనారోగ్యంతో బాధపడుతున్న అతని వద్దకు వెళ్లి పెన్షన్ సకాలంలో అందించారు.పార్టీ నాయకులు గ్రామ సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్తులు వెల్ఫేర్ సెక్రెటరీ మోహన్ అభినందించారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download App


SAKSHITHA NEWS