కల్యాణ చెక్కుల పంపిణి కార్యక్రమం

Spread the love

Welfare Check Disbursement Program

కల్యాణ చెక్కుల పంపిణి కార్యక్రమం


సాక్షిత ప్రతినిధి

కేటీఆర్ సేవాసమితి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు అంకు సురేందర్ ఆధ్వర్యంలో

నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండల కేంద్రంలోని పోల్కంపల్లి గ్రామంలో కేటీఆర్ సేవాసమితి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు అంకుల్ సురేందర్ ఆధ్వర్యంలో పోల్కంపల్లి గ్రామంలో మండల నాయకులు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా


ముగ్గురు అర్హులైన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేయడం జరిగింది.
కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిన వారిలో జయమ్మ. సరిత. సుమలత. పద్మ ఉన్నారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు,

మంత్రి తారక రామారావు కు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేవ సమితి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు అంకు సురేందర్. మండల వైస్ ప్రెసిడెంట్ నాగేష్. ఎంపిటిసి గీత విజయ బాల్ రెడ్డి. టిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు సాయన్న. మైనార్టీ నాయకులు నిజాముద్దీన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page