SAKSHITHA NEWS

VISITED మాజీ జెడ్పి వైస్ ఛైర్ పర్సన్ కుటుంబం సభ్యులను పరామర్శించిన

-మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ

-గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్

జోగులాంబ గద్వాల జిల్లా
మాజీ జెడ్పి వైస్ ఛైర్ పర్సన్ సరోజమ్మ రమేష్ నాయుడు అత్త బోయ బీసమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ గద్వాల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితమ్మ మరియు మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ పరామర్శించారు…

వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూధన్ బాబు,లత్తిపురం వెంకట్రామిరెడ్డి,రవీందర్ రెడ్డి, కొటేష్,రంజిత్,కుమ్మరిరాము,కృష్ణ, అనంతపురం రాముడు,రాజా రెడ్డి, తిమ్మయ్య, లక్ష్మణ, గ్రామస్తులు రామోహన్,మామ సర్పంచ్ నిలేశ్వర్ రెడ్డి,మాజి ఎంపీటీసీ రాధాకృష్ణ రెడ్డి, జే.రాంరెడ్డి, లోకనాథ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి. గుర్రం గడ్డ బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

visited

SAKSHITHA NEWS