SAKSHITHA NEWS

వి.హనుమంతరావు ప్రెస్ పాయింట్స్..

ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నాడు

గతంలో రాజీవ్ గాంధీ నిరుపేదలకు పంచిన భూములుమళ్ళీ తిరిగి భూస్వామ్య లకి దక్కటానికి మాత్రమే ధరణి ఉపయోగపడుతుంది

ORR సమీపం లో ఆనాడు పేదవారికి పంచిన భూములు ఇప్పుడు ఎకరం 5 కోట్లు పలుకుతుంది..

100 ఎకరాల భూమి 500 కోట్ల విలువైన భూమి కేవలం ధరణి పోర్టల్ అడ్డుపెట్టుకొని భూస్వాములకి రెవిన్యూ శాఖ కట్టపెట్టింది

12 వతేదీ నిజ నిర్ధారన కోసం క్షేత్రస్థాయిలో భూముల అసలు యజమానులు మీడియా ముందుకు తీసుకొని వస్తాం..

కేసీఆర్ రోజు అదే రోట్లో తన ఫామ్ హౌస్ కు పోతున్నారు..

ఒకసారి అక్కడ ఆగి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి.

ధరణి వల్ల అంత బాగుందని కేసీఆర్ అనడం అబద్దాలు చెప్పడమే..

వాస్తవాలు వేరే విదంగా ఉన్నాయి.. పేదలకు భూములు నష్టపోతున్నారు.. అందుకు కీసర భూములు ఉదాహరణ…


SAKSHITHA NEWS