ముంచుకొస్తున్న ఏఐ ముప్పు.! వచ్చే ఐదేళ్లల్లో 30 కోట్ల జాబ్స్ మాయం.!

ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏఐ…

ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటల వి.హనుమంతరావు

వి.హనుమంతరావు ప్రెస్ పాయింట్స్.. ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నాడు గతంలో రాజీవ్ గాంధీ నిరుపేదలకు పంచిన భూములుమళ్ళీ తిరిగి భూస్వామ్య లకి దక్కటానికి మాత్రమే ధరణి ఉపయోగపడుతుంది ORR సమీపం లో ఆనాడు పేదవారికి…

పట్టాలు ఉన్న స్థలాలు మాయం

పట్టాలు ఉన్న స్థలాలు మాయంసూరారంలో పేదల పట్టా స్థలాలు కబ్జాసూరారం సర్వే నెంబర్ 190 లో గతంలో పేదలకు పట్టాలు పంపిణి చేశారు అయితే ఇక్కడ కొంతమంది లీడర్లలాగా చలామణి అవుతున్న కొందరు పెద్ద మనుషులు పట్టాలు ఉన్నవారి స్థలాలను కబ్జా…

You cannot copy content of this page