శ్రీపతి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా వైభవంగా డబ్బు చప్పట్ల మధ్యలో అమ్మవారి ఊరేగింపు

Spread the love
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 6 వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా రంగ రంగ వైభవంగా డబ్బు చప్పట్ల మధ్యలో అమ్మవారి ఊరేగింపు జరిగింది
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీవాసులు మరియు పెద్దలు మహిళలు మరియు యువకులు పాల్గొన్నారు హౌసింగ్ బోర్డ్ లోని సాయిబాబా టెంపుల్ లోని అమ్మవారి ఊరేగింపు నిమజ్జనంలో వార్డు ప్రజలు మహిళలు యువతులు కోలాటంతో అమ్మవారి ముందు నృత్యాలు చేశారు అనంతరం శ్రీపతి నరేష్ కౌన్సిలర్ హర్ష అయ్యగారు పసినూటి శివ సత్యం మార్క స్వరాజ్ పసునూటి నరేందర్ పాత రాజేష్ రాచపల్లి సన్నీ రావుల సాయి రాజేష్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page