గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈరోజు దుందిగల్ మునిసిపాలిటీ భౌరంపేట్ లో పర్యటించడం జరిగింది . కొన్ని రోజులుగా హెచ్ఏండబ్లుఎస్ వాలు మంచి నీటి పైపులైన్ గురించి రోడ్లను తవ్వి నిర్మాణ పనులను కొన్ని కారణాల చేత అసంపూర్తిగా ఉంచారు. వాహనదారులకు , గ్రామస్తులకు పెద్ద సమస్య గా మారడంతో . ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారికి వివరించగా వెంటనే స్పందించి తన సొంత డబ్బులతో సుమారుగా రెండు లక్షాలా రూపాయల వెట్ మిక్స్ వేయించడం జరిగింది . సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనంత త్వరలో రోడ్డును అందుబాటులో తెస్తామని అధికారులు తెలిపారు.* ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, ఏఈ సురేందర్ నాయక్, పలుపునూరి విష్ణు వర్ధన్ రెడ్డి , పాక్స్ డైరెక్టర్ భీమ్ రెడ్డి, సత్తిరెడ్డి, మహిపాల్ రెడ్డి ,మరియు సుధాకర్ రెడ్డి ,రాజు గౌడ్ ,ఆకుల యాదయ్య ,రాజిరెడ్డి ,బల్వంత్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు
రెండు లక్షాలా రూపాయల వెట్ మిక్స్ వేయించడం జరిగింది
Related Posts
భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…
SAKSHITHA NEWS భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…సాక్షిత : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు..…
వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్
SAKSHITHA NEWS వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్.. సాక్షిత మల్కాజిగిరి :వినాయక నిమర్జనం చివరి రోజు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం, సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై పారిశుధ్య నిర్వహణ, విగ్రహాల వెలికి తీయుట,…