ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి

ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి

SAKSHITHA NEWS

A car and an RTC bus collided head-on.. Three people died in the car

ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సు, కారు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించిన పోలీసులు.

WhatsApp Image 2024 05 24 at 14.09.38

SAKSHITHA NEWS