టీడీపీ ముఖ్య నాయకులని,కార్యకర్తలను చుట్టూ ముట్టి అడ్డుకున్న పోలీసులు బలగాలు…

Spread the love

కర్నూలు జిల్లా
టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట బంద్ పిలుపు మేరకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి ఇన్చార్జ్ చరిత రెడ్డి ఆధ్వర్యం లో మాధవి నగర్ దంపతుల స్వగృహం నందు బందు నిర్వహించడానికి వెళుతున్న చరిత రెడ్డి ని మరియు టీడీపీ ముఖ్య నాయకులని,కార్యకర్తలను చుట్టూ ముట్టి అడ్డుకున్న పోలీసులు బలగాలు…

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి,మాజీ ఎంపీపీ మాదేశ్, తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు యస్ ఫిరోజ్,బిసి సెల్ రాష్ట కార్యదర్శి కాసాని మహేష్ గౌడ్, జిల్లా కోశాధికారి పియు మాదన్న, దొడ్డి పాడు భాష,బొల్లారం కె.వి.రమణారెడ్డి, కల్లూరు అర్బన్ వార్డ్ ఇంచార్జి లు కే శ్రీనివాస రావు, టైలర్ నాగరాజు, బిసన్న, జయన్నా,పవన్ కుమార్,వెంకట స్వామి,బీచుపల్లి,ధనుంజయ, కృష్ణ నగర్ విశ్వం,చరణ్ యాదవ్,సులేమాన్,సందీప్,రవి,శీను,గోపి, అల్లిపీర,తదితరులు ధర్నా లో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page