భూకుంభకోణాల కాకాణి మాకొద్దంటున్న సర్వేపల్లి ప్రజానీకం

Spread the love

కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములతో పాటు, పేదలకు చెందిన అసైన్మెంట్ పొలాలను చెరపట్జాడని ఆగ్రహం

ఇంటి అల్లుడికి ప్రయోజనాలు కలిగించేందుకు పేదల ఆస్తులపై పడ్డాడని మండిపాటు

కాకాణి భూఅక్రమాలతో విసుగెత్తి వెంకటాచలం మండలంలో ఊళ్లకు ఊళ్లుగా వైసీపీని వీడుతున్న నాయకులు, కార్యకర్తలు

కసుమూరు పంచాయతీ వడ్డిపాళేనికి చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక

కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

టీడీపీలో చేరిన వారిలో చల్లా సుబ్రహ్మణ్యం, మల్లి మస్తానయ్య, చల్లా పెంచలయ్య, శివ, బండి కిషోర్, చల్లా రాంబాబు, వాకాటి శ్రీను, బెల్లంకొండ ప్రదీప్, వలిపి చిన్నయ్య, చల్లా కృష్ణయ్య

Related Posts

You cannot copy content of this page