కాకాణికి బైబై చెప్పేస్తున్న పొదలకూరు మండల ప్రజానీకం

భూకుంభకోణాలకు, అక్రమ మైనింగ్ కు పొదలకూరును అడ్డాగా మార్చారని ఆగ్రహం సోమిరెడ్డి హయాంలోనే పొదలకూరు మండల అభివృద్ధి జరిగిందని, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారంటున్న రైతులు పొదలకూరు మండలం అంకుపల్లిలో పర్యటించిన సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టిన…

భూకుంభకోణాల కాకాణి మాకొద్దంటున్న సర్వేపల్లి ప్రజానీకం

కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములతో పాటు, పేదలకు చెందిన అసైన్మెంట్ పొలాలను చెరపట్జాడని ఆగ్రహం ఇంటి అల్లుడికి ప్రయోజనాలు కలిగించేందుకు పేదల ఆస్తులపై పడ్డాడని మండిపాటు కాకాణి భూఅక్రమాలతో విసుగెత్తి వెంకటాచలం మండలంలో ఊళ్లకు ఊళ్లుగా వైసీపీని వీడుతున్న నాయకులు,…
Whatsapp Image 2024 01 20 At 12.34.00 Pm

ఎమ్మెల్యే KR నాగరాజు ని పలు సమస్యల మీద కలిసిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజానీకం…

హనుమకొండ లోని సుబేదారి క్యాంపు కార్యాలయం నందు వివిధ గ్రామాల మరియు డివిజన్ ప్రజానీకం వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు నీ వారి వారి గ్రామ మరియు డివిజన్ సమస్యల మీద కలిసి వినతిపత్రం అందజేసిన వర్ధన్నపేట…

యువ నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ ప్రజానీకం….

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద యువనేత కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ నియోజకవర్గ…

విష జ్వరాలతో విల విల్లాడుతున్న పట్టణ ప్రజానీకం

ఎన్ టి ఆర్ జిల్లా తిరువూరు. మంచ మెక్కిన తిరువూరు. విష జ్వరాలతో విల విల్లాడుతున్న పట్టణ ప్రజానీకం. పట్టించుకునే నాథుడేడి అని వాపోతున్న జనం ఇంటింటా జ్వర పీడితులు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో కిట కిట లాడుతున్న ప్రభుత్వ,…

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ నవంబర్ 11న థియేటర్లలో విడుదల, నవంబర్ 12న డిజిటల్ రిలీజ్

‘Itlu Maredumilli Prajanikam’ theatrical trailer released in theaters on November 11, digital release on 12 November అల్లరి నరేష్, ఏ ఆర్ మోహన్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ నవంబర్ 11న థియేటర్లలో విడుదల, నవంబర్ 12న డిజిటల్ రిలీజ్ వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న థియేటర్లలో  విడుదలౌతోంది. ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ తో టీమ్ ప్రమోషన్ ‌ల దూకుడు పెంచబోతోంది. ట్రైలర్ కు సంబంధించి థియేట్రికల్, డిజిటల్ రిలీజ్ కోసం మేకర్స్ రెండు వేర్వేరు తేదీలను లాక్ చేశారు. నవంబర్ 11న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుండగా, డిజిటల్ వెర్షన్ నవంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ సమంత ‘యశోద’,  హాలీవుడ్ యాక్షన్-అడ్వెంచర్ బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్ చిత్రాలను ప్రదర్శించే అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ పోస్టర్‌ లో అల్లరి నరేష్ అడవిలో గిరిజనులతో కలిసి నడుస్తూ సీరియస్‌గా కనిపిస్తున్నారు, అతని పక్కనే ఒక వ్యక్తి నరేష్ చేయి పట్టుకుని రావడం కనిపిస్తోంది. పోస్టర్ విడుదల తేదీని చూపిస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా…

You cannot copy content of this page