శ్రీ గంగా లలితాకామేశ్వరి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామివారి దేవాలయ త్రయోదశ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

శ్రీ గంగా లలితాకామేశ్వరి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామివారి దేవాలయ త్రయోదశ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్-2 శ్రీ గంగా లలితాకామేశ్వరి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామివారి దేవాలయ త్రయోదశ వార్షిక మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, సురేందర్ రెడ్డి, బాలయ్య, జలిగం రాకేష్, మధుకర్ రెడ్డి, నసీర్, వెంకటేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page