బూడిద సత్తమ్మ కి నివాళుర్పించిన మంత్రి, ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా
ఆత్మకూర్ మండలం పరేపల్లి గ్రామంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మాతృమూర్తి బూడిద సత్తమ్మ సంతాప సభ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లు హాజరై
సత్తమ్మ చిత్రపటానికి పుల మాలలు వేసి నివాళులు అర్పించి బిక్షమయ్య గౌడ్ ని ఓదార్చారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page