కార్తీకమాసం చివర రోజు శివ పార్వతుల కళ్యాణం

Spread the love

కార్తీకమాసం చివర రోజు శివ పార్వతుల కళ్యాణం

    కళ్యాణాన్ని తిలకించిన భక్తి జనం

    ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో

    నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు శ్రీ మత్క కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది, ఉభయకర్తలుగా ఒగ్గు వెంకటేశ్వర్లు, మల్లేశ్వరి, బోనగిరి శివప్రసాద్, మానస, స్వామివారికి సమర్పించుకున్నారు, మంగళ వాయిద్యాలతో, మేళ తాళాలతో అశేష జనవాహిని మధ్య శివపార్వతుల కళ్యాణం వేద పండితులు మంత్రంతో కళ్యాణం జరిగింది కళ్యాణాన్ని తొలగించిన భక్తి జనం. అనంతరం ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు.. ఈ కార్యక్రమంలో చైర్మన్ సి.హెచ్. వెంకటేశ్వర్లు ,సెక్రెటరీ ఎస్.రమేష్ బాబు, కోశాధికారి మెంటా రమేష్ బాబు , ఆర్యవైశ్యుల బృందం పాల్గొనడం జరిగింది.

    Related Posts

    You cannot copy content of this page