నెల్లూరు నగరం లోని గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పాప మిస్సింగ్ కేసు విషాదాంతం

Spread the love

సర్వేపల్లి కాలువలో చిన్నారి మృతదేహం

నిన్న తెల్లవారు జామున ఊయలలో ఉన్న పాప అదృశ్యం…

ఊయలలో బొమ్మను ఉంచి పాపను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు.

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పాప తల్లిదండ్రులు అనూష, మణికంఠ…

పాప మరణం వెనుక వున్న హంతకులను పోలీసులు కనుగొని కఠినంగా శిక్షించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page