సర్వేపల్లి లో కుదేలవుతున్న తెలుగుదేశం పార్టీ”

Spread the love

“మంత్రి కాకాణి కి జై కొడుతున్న సర్వేపల్లి ప్రజలు”

“తోటపల్లి గూడూరు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం”

“సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఈదురు, మండపం, మాచర్ల వారి పాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి కాకాణి”

“యువత నృత్యాలతో, బాణాసంచా కాల్పుల మోతతో దద్దరిల్లిన మంత్రి కాకాణి ప్రచార కార్యక్రమం”

“మంత్రి కాకాణి కి పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు”

“మంత్రి కాకాణి ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న రైతులు, మహిళలు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు”

“మంత్రి కాకాణి ని 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించుకునేందుకు సిద్ధపడుతున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు”

“సర్వేపల్లి నియోజకవర్గం లో గ్రామాలన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి అన్ని మౌలిక వసతులను మరింత మెరుగుపరిచిన కాకాణి కే తమ ఓటు అంటున్న సర్వేపల్లి ప్రజలు”

“జల్ జీవన్ మిషన్ కింద తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పైప్ లైన్ లను ఏర్పాటు చేసి మెరుగైన నీటి వసతులు కల్పించిన కాకాణి కి రుణపడి ఉంటాం అంటున్న గ్రామస్తులు”

“గడిచిన ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేశాం”

“దేశంలో ఎక్కడా లేనివిధంగా 3 వేలు పెన్షన్ అందిస్తున్నాం”

“సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ రాజకీయాలు చూడకుండా పేదరికమే అర్హతగా చూసాం”

“రైతులకు చుక్కల భూముల సమస్యతో పాటు అసైన్మెంట్ భూముల పట్టాలు పంపిణీ చేశాం”

“గడిచిన ఐదేళ్లలో సర్వేపల్లి నియోజకవర్గం లో వేల కోట్ల రూపాయలతో అన్ని మౌలిక వసతులను కల్పించామన్న మంత్రి కాకాణి”

“కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి ముఖం చాటేసి అడ్రస్ లేకుండా పోయాడని విమర్శించిన మంత్రి కాకాణి”కరోనా కష్టకాలంలో తాము నిరంతరం ప్రజల్లో ఉంటూ 3 కోట్ల రూపాయలు విలువైన బియ్యం, వంటనూనె పంపిణీ చేసామన్న మంత్రి కాకాణి”

“కరోనా కష్టకాలంలో మృత్యువును సైతం లెక్కచేయకుండా ప్రజలకు అండగా నిలిచామన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి 50 కోట్లకు అమ్ముడుపోయి రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా అడ్డుపడ్డాడు”

“తాను మంత్రిగా ఉన్నప్పుడు రైతుల పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కన్నా 30% అధికంగా ధరలు వచ్చేట్టు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్న మంత్రి కాకాణి””రైతులు తమ పుట్టి ధాన్యాన్ని 22 వేల నుంచి 24 అమ్ముకునేలా చేసామని ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనత అని పేర్కొన్న మంత్రి కాకాణి””మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై దాడి చేయడం అత్యంత హేయనీయమని పేర్కొన్న మంత్రి కాకాణి”

“భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా అనేక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ ఘటనపై ఖండించారని పేర్కొన్న మంత్రి కాకాణి”

“విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తమ నీచమైన బుద్ధిని చాటుకున్నారని పేర్కొన్న మంత్రి కాకాణి”2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం, బిజెపి, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా వచ్చి సుమారు 600 పైచిలుకు హామీలు ఇచ్చారని పేర్కొన్న మంత్రి కాకాణి”

“అయితే వీటిలో కనీసం 6 హామీలను కూడా అమలు చేయలేదని చంద్రబాబును ఎవ్వరూ నమ్మవద్దని పేర్కొన్న మంత్రి కాకాణి”

“డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రజలను మోసం చేశాడన్న మంత్రి కాకాణి”చంద్రబాబు ఇంటికి ఒక ఉద్యోగం లేదా ఉద్యోగ భృతి అని యువతను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కాకాణి”

“2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామన్న మంత్రి కాకాణి”

“ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటు వేయాలని ధైర్యంగా అడగగలిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని తెలిపిన మంత్రి కాకాణి””చంద్రబాబు వాలంటీర్ లపై చేసిన ఫిర్యాదుతో వికలాంగులు, వృద్ధులు తమ నెలవారి పెన్షన్ కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్న మంత్రి కాకాణి”

“హామీలు ఇచ్చి మోసం చేసే చంద్రబాబు కావాలా లేదా ఇచ్చిన ప్రతి హామీను నిలబెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి కావాలా ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి కాకాణి”

“ప్రజలందరూ కూడా గ్రామాలలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను గమనించాలని, గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను గమనించి ఆలోచన చేయాలని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, తనకు అండగా నిలవాలని కోరిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “

Related Posts

You cannot copy content of this page